వలస కార్మికులను తరలించండి
న్యూఢిల్లీ:  లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించాలని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్‌ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతూ కాంగ్రెస్‌ లోక్‌సభ పక్షనేత అధిర్‌ రంజన్‌ చౌధురి గురువారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. వలస క…
రూ.70 వేల శాంసంగ్‌ ఫోన్‌ రూ. 25 వేలకే
ముంబై: ఆన్‌లైన్‌ రీటైలర్‌ ఫ్లిప్‌కార్ట్‌ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ‘బిగ్‌ షాపింగ్‌ డేస్‌’ పేరుతో  లాంచ్‌ చేసిన స్పెషల్‌ సేల్‌ ద్వారా ఒప్పో, శాంసంగ్‌ రియల్‌మి తదితర బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లను అతి తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చింది.  మార్చి 19 నుంచి 22 వరకు  ఈ సేల్‌  నిర్వహి…
కనికా నిర్లక్ష్యంతో పార్లమెంటులో కలకలం
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. బాలీవుడ్‌ గాయని కనికాకపూర్‌ నిర్లక్ష్యంతో కరోనా భయాందోళనలు తాజాగా పార్లమెంటు దాకా  పాకాయి.  కనికా కపూర్‌  తనకు  కరోనా పాజిటివ్‌ అని తేలిందని, దీంతో తన కుటుంబం మొత్తం సెల్ప్‌ నిర్బంధంలోకి పోతున్నట్టు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించా…
కరోనాపై ఆదేశాలను ఉల్లంఘిస్తే శిక్షలు
న్యూఢిల్లీ :  కరోనా వైరస్‌ లక్షణాలు కలిగిన రాయ్‌పూర్‌కు చెందిన 37 ఏళ్ల యువతిని అర్దాంతరంగా ఆస్పత్రి నుంచి బలవంతంగా డిశ్చార్జి చేసిన రాయ్‌పూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రి ‘రామకృష్ణ కేర్‌ హాస్పటల్‌’కు చత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వం ‘ఎపిడెమిక్‌ డిసీసెస్‌ యాక్ట్‌ ఆఫ్‌ 1897’ కింద నోటీసు జారీ చేసింది. కరోనా …
‘టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో ఉండదు’
పశ్చిమ గోదావరి:  చంద్రబాబు, లోకేష్, అక్రమాలకు పాల్పడిన టీడీపీ నేతలు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని భీమవరం ఎమ్మెల్యే  గ్రంధి శ్రీనివాస్‌  అన్నారు. ఎంపీ నందిగామ సురేష్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర…
మాకు ఊపిరి పోస్తారా..?
వనపర్తి : వేపచెట్లను బతికించుకోవడంపై అధికారుల్లో ఇంకా చలనం రావడం లేదు.. ‘ఔషధ గనికి ముప్పు’ శీర్షికన వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురం మండలం కంభాళాపురంలో వేపచెట్లు మాత్రమే ఎండిపోతున్నాయని ‘సాక్షి’లో జనవరి 5న ప్రచురించిన కథనానికి కృషి విజ్ఞాన కేంద్రం, పాలెం శాస్త్రవేత్తలు స్పందించారు. మరునాడే గ్రామాన్…